[ad_1]
పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ది చేకూర్చాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందకూడదు… దరఖాస్తులు సమర్పణపై అపోహలు, తప్పుడు వార్తలు నమ్మకూడదు.
[ad_2]

TG Government Schemes : ‘ఆ జాబితాలు ఫైనల్ కాదు’ – డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన – Prime 1 News
Leave a Comment