[ad_1]
40 లక్షల మందికి లబ్ది
అర్హతగల చివరి వ్యక్తి వరకూ రేషన్ కార్డు అందజేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 40,000 మందికి మాత్రమే రేషన్ కార్డులు అందించారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ 40 లక్షల మందికి లబ్ధిచేకూరేలా కొత్త రేషన్ కార్డుల విధానంలో మార్పులు చేసి అర్హులందరికీ కార్డులు అందించారు. రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ఆరు కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబడింది. అదేవిధంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. వ్యవసాయయోగ్యమైన భూములకు ఏడాదికి రూ.12 వేలు పెట్టుబడి సాయం, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం చేశారు.
[ad_2]