
గిరిజన ప్రాంతమైన అరకులో పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం. ఈ కేంద్రం ఏర్పాటుతో పాస్ పోర్ట్ సేవలు ఈ మారుమూల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ దేశంలో పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్య 443కు చేరింది.
5,980 Views
Confirmed
0
Death
0
Sign in to your account