వందే భారత్ ఎక్స్ప్రెస్: విశాఖ- దుర్గ్ వందేభారత్ రైలుకు కోచ్లను తగ్గించారు. ఆదరణ తక్కువగా ఉండటంతో కోచ్లు తగ్గించినట్లు అధికారులు ప్రకటించారు. సగానికి కోచ్లను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం- దుర్గ్ వందేభారత్ రైలుకు 16 కోచ్లు ఉండగా.. ఇప్పుడు 8 కోచ్లే ఉన్నాయి.
5,955 Views




