[ad_1]
ఇరువర్గాలపై పోలీసుల లాఠీ ఛార్జ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట పెరిగిపోవడం, పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఎవరూ వినకపోవడం, అక్కడంతా గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగే అవకాశం కనిపిస్తే ఇరువర్గాలపై లాఠీచార్జి చేశారు. పోలీసుల లాఠీ ఛార్జ్ లో కొందరు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, పలువురు జర్నలిస్టులకు గాయాలు అయ్యాయి.
[ad_2]