కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ప్రస్తుతం 3 లక్షల 41 వేల 313 మంది పట్టభద్రుల పట్టభద్రుల … 25 వేల 921 మంది టీచర్స్ ఓటర్లు. ఇటీవల కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించగా కల్పించగా 11056 మంది పట్టభద్రులు, 2148 మంది కొత్తగా కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అవి ఓకే అయితే పట్టభద్రుల పట్టభద్రుల సంఖ్య 352369 కి. అలాగే టీచర్ల ఓటర్లు 28069 మంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉత్తర తెలంగాణలోని తెలంగాణలోని 15 జిల్లాలో జిల్లాలో కోసం 499 పోలింగ్ పోలింగ్ కేంద్రాలు, టీచర్ల పోలింగ్ కోసం 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.
5,962 Views



