
కేంద్ర హోంశాఖ మంత్రి మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రాష్ట్రాలకు .1554.99 కోట్ల సాయాన్ని సాయాన్ని. 2024 లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలంగాణ, ఒడిశాతో పాటు నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో సంభవించిన విపత్తులకు కేంద్ర ప్రభుత్వం విపత్తు సాయం. ఏపీ, తెలంగాణలో ఆకస్మిక ఆకస్మిక వరదలతో పాటు కొండ చరియలు విరిగి పడటం లాంటి ప్రకృతి విపత్తులు. మరో మూడు రాష్ట్రాలకు కలిపి నిధులు రిలీజ్.
5,932 Views