
బీఆర్ఎస్ ను కొనేంత డబ్బు
ఆదివారం హనుమకొండలో జరిగిన జరిగిన బీసీ రాజకీయ యుద్ధభేరీ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో బీసీ సీఎం కావటం ఖాయమని. రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం. రెడ్డి, వెలమ సామాజిక వర్గం వారు తెలంగాణ వాళ్లే. తెలంగాణకు బీసీలే ఓనర్లని, బీసీల ఆర్థికంగా వెనకబడ్డారని నిజం. అవసరమైతే బీఆర్ఎస్ ను కొనేంత డబ్బు బీసీల వద్ద. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని మల్లన్న డిమాండ్. లేకుంటే ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితి.
5,944 Views