తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్లు ధరలు భారీగా. బర్డ్ ఫ్లూ కేసులు వచ్చిన వచ్చిన 10 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే రెడ్ అలర్ట్. ఆ ప్రాంతాల్లో చికెన్, గుడ్లు తినొద్దని. ఈ వైరస్ 32-34 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించదని నిపుణులు. ఏపీలో ఉష్ణోగ్రత పెరుగుతున్న పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు. చికెన్ను 20 నిమిషాల పాటు. అంటే దాదాపు 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద. ఈ ఉష్ణోగ్రతలో వైరస్ బతికే అవకాశం లేదని. పూర్తిగా ఉడికించిన చికెన్, గుడ్లతో సమస్య ఉండదని.
5,951 Views




