
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ టన్నెల్ (SLBC) వద్ద ఫిబ్రవరి 22 వ తేదీన ప్రమాదం జరిగిన సంగతి సంగతి. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ సొరంగంలో ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్ పైకప్పు. ఆ రోజు నుంచి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే. దాదాపు 11 కుపైగా ప్రత్యేక విభాగాలు ఇందులో నిరంతరం కష్టపడుతూనే. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఆపరేషన్ పూర్తి కావటానికి మరికొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా ఉందని అధికార వర్గాలు.
5,932 Views