By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Prime 1 NewsPrime 1 News
Notification Show More
Font ResizerAa
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Reading: ఎస్సారెస్పీ కాలువ నీటి సామర్థ్యాన్ని పెంచి ఎండిపోతున్న పంటలను కాపాడాలి
Share
Font ResizerAa
Prime 1 NewsPrime 1 News
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders
Search
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Have an existing account? Sign In
Follow US
Prime 1 News > Blog > తెలంగాణ > ఎస్సారెస్పీ కాలువ నీటి సామర్థ్యాన్ని పెంచి ఎండిపోతున్న పంటలను కాపాడాలి
తెలంగాణ

ఎస్సారెస్పీ కాలువ నీటి సామర్థ్యాన్ని పెంచి ఎండిపోతున్న పంటలను కాపాడాలి

Prime1 News
Last updated: March 4, 2025 2:59 pm
Prime1 News
Published March 4, 2025
Share
SHARE

న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి రూరల్, 04.03.2025: ఎస్.అర్.ఎస్.పి కాలువ ద్వారా వచ్చే నీటి సామర్థ్యాన్ని పెంచి ఎండిపోతున్న వరి పంట పొలాలను కాపాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీనివాస్. తిరుమలగిరి మండల మహాసభ కనుక అశోక్ అధ్యక్షతన మండలంలోని తొండ గ్రామంలో మంగళ వారం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ మాట్లాడుతూ పంటలకు పెట్టుబడి గణనీయంగా పెరిగిందని పంటల్ని కాపాడకపోతే రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లితుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ పంటల ప్రణాళికను అమలు చేయకపోవడం వలన అనేక రకాల ఇబ్బందులు రైతాంగం, ప్రజలు ఎదుర్కొంటున్నారని వ్యవసాయ శాఖ పంటల ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పంటల బీమా పథకం ఈ రాష్ట్రంలో అమలు కావటం లేదని, కేంద్రం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా యోజన సవరించి, పంటల బీమా బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వలన రైతులకు న్యాయం జరుగుతుందని, కానీ కార్పొరేట్ బీమా కంపెనీలు కేవలం లాభాపేక్ష తప్ప సేవా దృక్పథం లేదని తెలిపారు. ఏలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీని వెంటనే పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా రైతులు పంటలు వేసే ముందే వారి వారి ఖాతాలో జమ చేయాలని, యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా నేటికీ రైతుల ఖాతాలో వేయలేదని, తక్షణ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఐకెపి సెంటర్లో అమ్మకాలు చేసిన రైతాంగానికి నేటికీ జమ కాలేదని వెంటనే జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు ఎల్లంల యాదగిరి, తీపిరాల శ్రీకాంత్, రైతు సంఘం నాయకులు ఫయాజ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఇక్బాల్, రైతు సంఘం నాయకులు సట్టు నరసయ్య, ఎల్లంల కొమరెల్లి, జంపాల మల్లయ్య, నాగులగాని మల్లయ్య, సుంచు సత్తయ్య, జంపాల శ్రీనివాస్, కుదురుపాక ఉప్పలయ్య, ఎల్లంల కొమరయ్య, పోరెల్ల వెంకన్న, ముత్యాల యాకన్న తదితరులు పాల్గొన్నారు.

5,998 Views
Prime1 News
Prime1 News

You Might Also Like

TG వేసవి ఉష్ణోగ్రతలు: తెలంగాణలో రానున్న 3 నెలలు అధిక ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా – Prime 1 News

తెలంగాణ ఇంటర్ పరీక్షలకు పరీక్షలకు సర్వం సిద్ధం సిద్ధం, హాజరుకానున్న 9.96 లక్షల లక్షల- తెలంగానా ఇంటర్ పరీక్షలు దాదాపు 9 96 లక్షల మంది విద్యార్థులు సన్నాహాలు పూర్తయ్యాయి, కెరీర్ న్యూస్ – Prime 1 News

చేనేత కార్మికులకు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం న్యూస్ న్యూస్ న్యూస్, రూ.లక్ష వరకు వరకు రుణమాఫీపై కీలక కీలక- తెలంగాణ చేనేత కార్మికులకు శుభవార్త ప్రభుత్వం 1 లక్షల రూపాయల వరకు రుణ మాఫీని ఆమోదిస్తుంది, తెలంగాణ తెలంగాణ – Prime 1 News

KCR: హెచ్సీయూ వివాదంపై కాంగ్రెస్ వైఖరి సరికాదు సరికాదు, రాష్ట్ర రాష్ట్ర దిగజార్చారు – కేసీఆర్ కేసీఆర్

తెలంగాణ న్యూస్ ప్రత్యక్ష మార్చి 2, 2025: వారంగల్ విమానాశ్రయం: కొచ్చి తరహాలో మామునూరు విమానాశ్రయం విమానాశ్రయం – Prime 1 News

Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Find US on Social Medias
700Like
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
[mc4wp_form]
Popular News
పాక్ షెల్లింగ్ మధ్య మాజీ ఆర్మీ కమాండో
latest-posts

పాక్ షెల్లింగ్ మధ్య మాజీ ఆర్మీ కమాండో

May 7, 2025
యాక్సెస్ తిరస్కరించబడింది
Enjoy Free 20 Super Sexy Egypt Journey EGT Trial Slot + Game Book
Cette Meilleur en ligne en ligne video poker options les bonnes plateformes de jouer un peu
బాహుబలి నిర్మాతల మాస్టర్ ప్లాన్ .. ఈసారి ఈసారి ఎన్ని వందల కోట్లు ..?
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

About US

PRIME1NEWS Telecasting in Asianet Digital Channel Number 169 ...prime1news, News channel for Global broadcasting company established in the state of Telangana and Andhra Pradesh coverages worldwide on all aspects ,and exclusively for regional broadcasting for Telangana and Andhra Pradesh focuses on all the aspects give you current situations and maintains all the cultures worldwide and dedicating to the coverage on all parts globally, exclusive for Telangana and Andhra Pradesh.
Quick Link
  • Home
  • latest posts
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • క్రైమ్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్
  • ఆరోగ్యం
Top Categories
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form]
©2026 . All Rights Reserved. Developed by Prime 1 News Hours Tv.
  • About us
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?