న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 13.03.2025: ఈరోజు తిరుమలగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీపై 15వ విడత సామాజిక తనిఖీ ఓపెన్ పో రం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా తిరుమలగిరి మండలానికి 15వ విడత నిధులు రూ.39591628 రావడం జరిగింది. ఇందుకుగాను రికవరీగా 39000 రాయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శిరీష, లచ్చిరాం నాయక్ ,ఆషారాణి ,పాండురంగ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
5,955 Views




