
న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు, 23.03.2025: గత రెండు రోజుల నుండి ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో కుల్చారం ఏడుపాయల టీ జంక్షన్ వద్ద హర్షిత హోటల్ పోతాన్ శెట్టి పల్లి వద్ద చిరువ్యాపారుల డబ్బాలు ఆర్.ఆర్.రెస్టారెంట్ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు షాపులు బలంగా ఈదురు గాలులు వీయడంతో కొట్టుకపోవడం జరిగింది, ఈ సందర్బంగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి భాదితులను కలిసి మనోధైర్యాన్ని కల్పించారు, ఆమె వెంట తాజా మాజీ జెడ్పీటీసీ సంతోష్ మేఘమాల, బారాసా మండల అధ్యక్షులు గౌరీశంకర్ గుప్త సీనియర్ నాయకులు కర్రె నారాయణ నరేందర్ రెడ్డి వేమా రెడ్డి రాజా గౌడ్ విష్ణు వర్ధన్ రెడ్డి ఎల్లమయ్య గుంజరి ప్రవీణ్ కుమార్ సంతోష్ రావు నర్సింలు నర్సాపూర్ బల్దియా ఉపాధ్యక్షులు నయీం ఉద్దీన్ ప్రసాద్ సుధాకర్ రెడ్డి నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు హాజరుకావడం జరిగింది.




