కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు. కేసీఆర్ తోపాటు హరీష్ రావు రావు, ఈటల రాజేందర్కు నోటీసులు ఇచ్చింది జస్టిస్ ఘోష్. 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని జరిగిందని, కాంట్రాక్టర్లకు అక్రమంగా లాభాలు చేకూర్చారని కేసీఆర్పై ఆరోపణలు.
5,925 Views




