
రాష్ట్రంలో మళ్లీ కొత్త కొత్త ఉద్యోగ జారీకి ప్రభుత్వం కసరత్తు. ఇందులో భాగంగా వైద్యారోగ్యశాఖ నుంచి భారీ నోటిఫికేషన్ జారీ. మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ. అర్హులైన అభ్యర్థుల నుంచి జూలై 10 వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
5,910 Views