
న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 02.03.2025: దేశ రాజధాని దిల్లీలో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా శనివారం పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో అధికారులు భేటీ అయ్యారు.15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
5,930 Views




