గత కొద్దిరోజులుగా కొడిమ్యాల, వేములవాడ, రుద్రంగి, రుద్రంగి, చందుర్తి అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నా, ఎక్కడ చిరుత ఆనవాళ్ళు లభించలేదని అధికారులు అధికారులు. పాడి పశువు పై పై దాడి చేసింది ఏ వన్యప్రాణో స్పష్టంగా తెలియడం లేదని అటవీశాఖ అధికారులు.
5,949 Views




