ఏపీ ఓపెన్ స్కూల్స్ స్కూల్స్ పదో తరగతిలో రాష్ట్ర వ్యాప్తంగా 26,679 మంది పరీక్షలకు. , 10,119 మంది. 37.93. ఇంటర్లో 63,688 మంది పరీక్షలకు హాజరవగా 33,819 మంది ఉత్తీర్ణులు. 53.12 శాతం ఉత్తీర్ణత. పదోతరగతిలో బాలురు 36.01 శాతం, బాలికలు 40.10 శాతం. ఇంటర్లో బాలురు 50.26 శాతం, బాలికలు 57.26.
5,941 Views




