ాక్ హ్యాకర్లు మరోసారి భారత్ వెబ్సైట్లపై దాడికి. పిల్లలు, మాజీ సైనికులు, సంక్షేమ సంక్షేమ సంబంధించిన డిజిటల్ ప్లాట్ఫామ్లను లక్ష్యంగా లక్ష్యంగా. అయితే దీనిపై భారత భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు వేగంగా స్పందించి .. నిర్వీర్యం. సైబర్ గ్రూప్ HOAX1337, నేషనల్ నేషనల్ క్రూ అనే అనే గ్రూపులు ఆర్మీ పబ్లిక్ పబ్లిక్ స్కూల్ స్కూల్ (ఏపీఎస్), నగ్రోటా, సుంజువాన్ వెబ్సైట్లను లక్ష్యంగా. దీని ద్వారా పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రదాడిలో మరణించిన 26 మందిని ఎగతాళి చేస్తూ రెచ్చగొట్టే రెచ్చగొట్టే పోస్ట్ చేసే ప్రయత్నం ప్రయత్నం.
5,923 Views




