[ad_1]
హైఅలర్ట్
అఖ్నూర్, కిష్త్వార్, సాంబా సెక్టార్లో అధికారులు పూర్తిగా విద్యుత్. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్స్. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సైన్యం. అయితే జమ్మూతోపాటుగా పఠాన్కోట్, ఉధమ్పుర్లలో దాడులు జరుగుతున్నట్టుగా. సాంబా జిల్లాలోనూపాక్ రేంజర్లు కాల్పులు చేస్తున్నట్టుగా. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో జైషే మహ్మద్ మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చిని నిఘావర్గాలు అంచనా. జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ.
[ad_2]
5,933 Views


