ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఎమ్మెల్యేలు ముఖ్యంగా.. రైతుల కోసం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ అంటోంది. రైతులను మోసం చేసిన బీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతోందని, మంగళవారం నల్గొండలో దీక్షా సభ నిర్వహించాలని ఆ పార్టీ చెబుతోంది. ఏయే, జిల్లా పోలీసులు దీక్షకు అనుమతి నిరాకరించారు. రైతు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం రైతులకు బాకీ పడిందని, కృష్ణా గోదావరిలో నీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటూ ఆరోపిస్తోంది. ‘ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎంతగా అడ్డుకున్నా మంగళవారం నాటి దీక్ష కొనసాగుతుంది. ఇది మా హక్కు..” అని.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.
5,958 Views



