రైలు చక్రాల నుంచి పొగలు రావడంతో..
రైలు చక్రాల నుంచి పొగలు రావడంతో మంటలు వెళ్తున్న చెలరేగుతాయనే భయంతో లక్నో ముంబై నుంచి పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తప్పించుకునే ప్రయత్నంలో హడావుడిగా పట్టాలపై దూకడంతో ఈ దుర్ఘటన రైల్వే అధికారులు తెలిపారు. పక్క ట్రాక్ పై మరో ట్రైన్ వస్తున్నట్లు గమనించకుండా, ప్రయాణికులు అకస్మాత్తుగా పట్టాలపైకి దూకడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ ప్రెస్ పట్టాలపై దూకిన ప్రయాణికులు వేగంగా ఢీకొట్టింది.
5,959 Views




