
RJY బస్సు ప్రమాదం: రాజమండ్రి శివారులలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ యువతి మృతి చెందింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు తెల్లవారుజాము రాజమండ్రి శివారులలోని కాతేరు సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
5,984 Views