[ad_1]
Godavari Pushkaralu 2027 Updates : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దీంతో ఏపీ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసే పనిలో పడింది. ఆ కీలక దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలోనే సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష చేయనున్నారు.
[ad_2]
6,001 Views


