[ad_1]
పద్మ అవార్డులు : తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ , మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ, దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ పురష్కారాలు వచ్చాయి.
[ad_2]
5,970 Views




