స్కూల్ లో విద్యార్థులతో విద్యార్థులతో పని చేయించిన టీచర్లపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు చర్యలు. ముగ్గురు మహిళా టీచర్లను సస్పెండ్. ఈ మేరకు డీఈవో ఉత్తర్వులు జారీ. ఇక నారాయణఖేడ్ లోని లోని అంగన్వాడీలో పెచ్చులూడిన ఘటనలో మరో ఇద్దరిపై కూడా కలెక్టర్ కలెక్టర్ & nbsp;
5,957 Views



