[ad_1]
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా : భూమిలేని నిరుపేద కూలీల కోసం.. రేవంత్ సర్కారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఏడాదికి రూ.12 వేలు అర్హులకు అందజేయనున్నారు. అయితే.. ఈ పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
[ad_2]
5,987 Views



