
మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు వెళ్లి వెళ్లి, తిరుగు ప్రయాణమయ్యే విమానాల టికెట్ ధరలకు రెక్కలు వచ్చిన విషయం. అనేక విమానయాన సంస్థలు సంస్థలు దేశంలోని అనేక చోట్లు సాధారణ టికెట్ రేట్ల 5,6 రెట్లు అధికంగా వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు. భక్తుల సెంటిమెంట్పై వ్యాపారం చేస్తున్నాయని ప్రజలు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. మహా కుంభమేళాకు వెళుతున్న భక్తులకు ఊరటనిచ్చే విధంగా విధంగా, విమాన టికెట్ ధరలను 50 శాతం కట్ చేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి. రామ్ మోహన్ నాయుడు.
5,958 Views