[ad_1]
చిత్తూరు జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. మూడేళ్ల చిన్నారిపై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై సెల్ఫోన్లో చిత్రీకరిించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సీఐ మహేశ్వర్ తెలిపారు.
[ad_2]
5,987 Views



