76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మంది పద్మశ్రీ ప్రకటన. మొత్తంగా ఈ సంవత్సరం 139 మందికి పద్మ అవార్డులు లభించాయి. వివిధ రంగాలలో విశేష కృషి చేసిన 113 మందికి పద్మశ్రీ లభించింది. పురుషాధిక్య రంగంలో 150 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా లింగ వివక్షను అధిగమించిన పశ్చిమ బెంగాల్ కు చెందిన 57 ఏళ్ల ధక్ క్రీడాకారుడు గోకుల్ చంద్ర డే కూడా అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. పద్మశ్రీ పొందిన ఇతర ప్రముఖులు..
5,992 Views



