త్వరలోనే మారేడుమిల్లి ఉత్సవ్..
అతి త్వరలోనే మారేడుమిల్లి ఉత్సవ్ నిర్వహించి.. స్థానికంగా ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు తెలియజేశామని మంత్రి దుర్గేష్ ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా.. పాపికొండల పర్యాటకం విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీలో అడ్వెంచర్, ఎకో, వెల్నెస్, టెంపుల్, హెరిటేజ్, అగ్రి, మెడికల్, బీచ్ పర్యాటకాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
5,970 Views



