భారత యంగ్ ఓపెనర్ ఓపెనర్ అభిషేక్ శర్మ .. ఇంగ్లండ్ బౌలర్లను. ఐదో టీ 20 లో హిట్టింగ్ తాండవం. ముంబై వాంఖడే స్టేడియంలో ధనాధన్ ఆటతో సెంచరీ మోత. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో అభిషేక్. ఏకంగా 13 సిక్స్లు, 7 ఫోర్లతో. సిక్స్ల వర్షం. రెండు రికార్డులను తన పేరిట. దీంతో ఇంగ్లండ్తో సిరీస్లో సిరీస్లో చివరిదైన ఐదో టీ 20 లో లో (ఫిబ్రవరి 2) తొలుత బ్యాటింగ్ బ్యాటింగ్ భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న చేసుకున్న టీమిండియా .. ఈ చివరి మ్యాచ్లో ఇంగ్లండ్ ఇంగ్లండ్ కొండంత టార్గెట్ టార్గెట్. భారత బ్యాటింగ్ ఎలా ఎలా సాగిందంటే ..
5,967 Views




