Vijayawada: బెజవాడ బెజవాడ దుర్గమ్మ అధికారులు విద్యార్థుల విద్యార్థుల కోసం నిర్ణయం. ఫిబ్రవరి 3 వ తేదీన విద్యార్థులకు ఉచిత దర్శనం సౌకర్యం. సరస్వతీదేవి జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం. వేలాది మంది విద్యార్థులు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా.
5,964 Views



