న్యూస్ 24అవర్స్ టివి-ప్రొద్దుటూరు, 02.03.2025: నేడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రామేశ్వరం ధోబి ఖానా నందు రెండవ వార్డు రజకుల ఆధ్వర్యంలో గంగమ్మకి బోనాలు సమర్పిస్తున్న సందర్భంగా వారి ఆహ్వానం మేరకు అక్కడికి చేరుకొని గంగమ్మకి పూజ కార్యక్రమాలు నిర్వహించిన ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ప్రొద్దుటూరు యువజన విభాగం అధ్యక్షుడు ద్వార్శల గురునాథ రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

5,958 Views




