ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో 5 వ తరగతి తరగతి ప్రవేశానికి, 6,7,8,9 తరగతులలో బ్యాక్ లాగ్ ఖాళీల ప్రవేశానికి ఏప్రిల్ ఏప్రిల్ 20 న పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు. ఈ పరీక్షను ఏప్రిల్ 6 న న నిర్వహించనున్నట్లు ముందుగా ప్రకటించినప్పటికీ ఏపీ గిరిజన గురుకుల సొసైటీ సొసైటీ గురుకులం, తాడేపల్లి వారి ఆదేశాల ఆదేశాల మేరకు 6 న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ ఏప్రిల్ 20 తేదీకి చేసినట్లు ప్రకటనలో ప్రకటనలో. విద్యార్థులు ప్రవేశాల కోసం ఆన్లైన్లో ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు.
5,963 Views




